
123Telugu05 Jan, 11:14 pm
గాలె టెస్టులో టీమిండియా పట్టు.. లంకపై స్పిన్నర్ల పంజా.. భారత్ కు భారీ లీడ్గాలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు బలమైన పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 462 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్కు దిగిన శ్రీలంక తమ మొదటి ఇన్నింగ్స్లో 79.4 ఓ