Samayam Telugu23 Jan, 06:34 pm
తిరుమల శ్రీవారి భక్తుల భద్రత కోసం రోబోట్ డాగ్.. టీటీడీ కొత్త ఆలోచనతిరుమలలో వన్యప్రాణుల కదలికల పర్యవేక్షణ, శ్రీవారి భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ చర్యలు చేపడుతోంది. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించే ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా గురు