Samayam Telugu02 Dec, 06:54 pm
హైదరాబాద్ నడిబొడ్డున.. శ్మశానంలో పాతిపెట్టిన శిశువు మృతదేహం మాయం, గుంత తవ్వి మరీహైదరాబాద్ పంజాగుట్టలోని హిందూ శ్మశానవాటికలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల మృతి చెందిన ఆరు నెలల పసికందును పూడ్చి పెట్టగా.. ఆ మృతదేహం అదృశ్యమైన ఘటన సంచలనంగా మారుతోంది. ఒకే రోజు వ్యవధిలో కవల పిల్లలన