
Oneindia Telugu08 Jul, 04:14 pm
భానుడి భగభగలకు 18 మంది మృతి.. స్కూళ్లు కూడా క్లోజ్యూరప్లో వేడిగాలుల తీవ్రత మరోసారి ప్రజారోగ్య సంక్షోభంగా మారుతోంది. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, యూకే సహా పలు దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ను దాటడంతో అధికారులు అత్యవసర హెచ్చరికలు జారీ చేశారు