
Asianet News Telugu26 Nov, 12:44 pm
మధ్యాహ్నం భోజనం చేశాక నిద్రమత్తుగా అనిపిస్తుంది ఎందుకుమధ్యాహ్నం భోజనం చేసిన తరువాత చాలా మందికి నిద్ర ముంచుకు రావడం జరుగుతూనే ఉంటుంది. ఏ పనీ చేయాలనిపించదు. ఆవలింతలు వరుసగా వస్తూనే ఉంటాయి. ఆఫీసులో ఉంటే చైర్లో కూర్చున్న కాసేపటికి కళ్లు మూసుకుపోతాయి. కొందరు