
Andhra Jyothy14 Aug, 12:24 pm
జైపుర్ లో విషాదం.. గోడ కూలడంతో ముగ్గురు కార్మికుల మృతిజైపుర్లో నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోడ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం. ఇంటర్నెట్ డెస్క్: రాజస్థాన్ జైపుర్