
Andhra Jyothy11 Aug, 09:04 pm
బస్సు బోల్తా.. 30 మంది ప్రయాణికులకు గాయాలువనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. వనపర్తి, జూన్ 29: వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలోని 44వ నెంబ