
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, పెను ప్రమాదం తృటిలో తప్పింది. చిగురుమామిడి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా, పెను ప్రమాదం తృటిలో తప్పింది. హుస్నాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుధవారం హుస్నాబాద్ నుంచి 54 మంది ప్రయాణికులతో కరీంనగర్కు బయలుదేరింది. ఈ క్రమంలో చిగురుమామిడి మండలం సుందరగిరి శివారులో రోడ్డుపై ఉన్న గుంతలను తప్పించేందుకు డ్రైవర్ హరీశ్ ప్రయత్నించాడు. దీంతో బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావి వైపు దూసుకెళ్లింది. అయితే, బస్సు తక్కువ వేగంతో ఉండడం, డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు బావి అంచు వరకు వెళ్లి ఆగిపోయింది. వెంటనే ప్రయాణికులు అద్దాలు పగులగొట్టి బయటకు దూకారు. భట్టి భార్య వసూళ్లు.. పొంగులేటి దౌర్జన్యాలు కనిపిస్తలేవా? ఉద్వాసన ఖాయం!.. కొండా సురేఖను పట్టించుకోని అధిష్ఠానం

అద్దంకి ఆర్టీసీ బస్సులో ఓ మహిళను వేధించిన యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఒంగోలు నుంచి అద్దంకి వస్తున్న బస్సులో ఈ ఘటన జరిగింది. బాధితురాలు తన బంధువులకు సమాచారం ఇవ్వగా, బస్సు అద్దంకి బస్టాండ్కు చేరగానే వారు ఆ యువకుడిని పట్టుకొని చితకబాదారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు

భారతీయ రైల్వేల్లో ప్రతిరోజూ ప్రయాణించే కోట్లాది మంది ప్రయాణికులకు కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (CAG) ఒక తీవ్రమైన హెచ్చరిక లాంటి షాకింగ్ నివేదికను వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సుమారు 1.75 కోట్లకు పైగా ప్రయాణికులు రైలు మార్గాల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. ఇంతటి భారీ సంఖ్యలో ప్రజలు నమ్ముకున్న రైల్వే స్టేషన్లలో అందించే తాగునీరు, పారిశుధ్య ప్రమాణాలపై ఆడిట్ నిర్వహించిన కాగ్ , తీవ్ర ఆందోళనకరమైన విషయాలను బయటపెట్టింది. రైల్వే స్టేషన్లలో లభ్యమయ్యే ఉచిత తాగునీటి నాణ్యత మరియు అక్కడ నిర్వహించే పారిశుధ్యంపై అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో అమర్చిన వాటర్ కూలర్లు, ప్లాట్ఫారమ్లపై ఉండే తాగునీటి కుళాయిల నుంచి సేకరించిన నీటి నమూనాలను అధునాతన పరీక్షలకు పంపగా, వాటిలో ఈ.కోలై (E. coli) మరియు కలెక్టివ్ కోలిఫామ్ బ్యాక్టీరియా లభ్యమైనట్లు ఆడిట్లో తేలింది. వైద్య నిపుణుల ప్రకారం E. coli బ్యాక్టీరియా నీటిలో ఉందంటే అది ప్రధానంగా మల వ్యర్థాల కాలుష్యానికి సూచికగా భావిస్తారు. ప్రతి E. coli స్ట్రెయిన్ తీవ్ర అనారోగ్యాన్ని కలిగించకపోయినప్పటికీ, ఇటువంటి బ్యాక్టీరియా కలిసిన నీటిని నేరుగా తాగడం వల్ల తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు మరియు ఇతర తీవ్రమైన జీర్ణకోశ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం మెండుగా ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. రైల్వే నిబంధనలు మార్గదర్శకాల ప్రకారం ప్లాట్ఫారమ్లపై ప్రయాణికులకు స్వచ్ఛమైన తాగునీరు, శుభ్రమైన మరుగుదొడ్లు, మూత్రశాలలు, విశ్రాంతి గదులు ప్లాట్ఫారమ్ షెల్టర్లు వంటి కనీస వసతులు కచ్చితంగా కల్పించాలి. అయితే ఆడిట్ నివేదిక ప్రకారం క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. నీటి ట్యాంకులు, వాటర్ కూలర్లు, పైప్లైన్లను సరిగ్గా శుభ్రం చేయకపోవడం, క్రమం తప్పకుండా నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించకపోవడం వల్లే నీరు కలుషితమవుతోందని కాగ్ ఎత్తిచూపింది. గతంలో 2021లో వెలువడిన రైల్వే ఆడిట్ నివేదికలో కూడా మరుగుదొడ్లు, పారిశుధ్య నిర్వహణ లోపాలపై హెచ్చరించినప్పటికీ
Canada Flight Cancelled Seatbelt : చిన్న పిల్లల మారాం తల్లిదండ్రులతో పాటు వారి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతుంది. ఒక్కోసారి వారు చేసే పనుల వల్ల ప్రయాణాలు కూడా వాయిదా వేసుకోవాల్సి వస్తుంటుంది. ఇదంతా మనకు తెలిసిందే. కానీ మనం ఇప్పుడు చూడబోయే ఓ చిన్నారి చేసిన మారాం వల్ల.. ఓ విమాన సర్వీసే రద్దు కావాల్సి వచ్చింది. ఈ విచిత్ర ఘటన కెనడాలో వెలుగులోకి వచ్చింది. విమానంలో ఉన్న ఒక చిన్నారి సీట్బెల్ట్ పెట్టుకోవడానికి నిరాకరించి గొడవ చేయడంతో.. అధికారులు ఏకంగా ఆ విమాన సర్వీసునే రద్దు చేశారు. దీనివల్ల విమానంలోని ప్రయాణికులందరూ రాత్రంతా విమానాశ్రయంలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.సీటుబెల్టు పెట్టుకోనంటూ రన్వేపై చిన్నారి అల్లరి..!అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ సంఘటన గురువారం రాత్రి విక్టోరియా అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. పోర్టర్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం విక్టోరియా ఎయిర్పోర్ట్ నుంచి టొరంటోకు బయలుదేరడానికి సిద్ధమైంది. విమానం రన్వేపైకి వచ్చి టేకాఫ్ కాబోతున్న తరుణంలో.. క్యాబిన్ సిబ్బంది ఒక విచిత్రమైన పరిస్థితిని గమనించారు. విమానంలో ఉన్న ఒక చిన్నారి సీట్బెల్ట్ ధరించకుండా తన సీటుపైనే నిలబడి ఉంది. ఈ క్రమంలో పాప తల్లితో పాటు క్యాబిన్ సిబ్బంది కూడా ఆ చిన్నారికి సీట్బెల్ట్ వేయడానికి కొన్ని నిమిషాల పాటు ఎంతో ప్రయత్నించారు. కానీ ఆ చిన్నారి ఎంతకీ వినకుండా ఏడుస్తూ.. తీవ్రంగా మారాం చేసింది.క్యాబిన్ సిబ్బంది ఎంత నచ్చజెప్పినా పాప వినకపోవడం, సీట్బెల్ట్ లేకుండా విమానాన్ని టేకాఫ్ చేయడం అత్యంత ప్రమాదకరమని భావించిన ఎయిర్లైన్స్ సిబ్బంది కీలక నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం సీట్బెల్ట్ ధరించని ప్రయాణికుడితో టేకాఫ్ సాధ్యం కాకపోవడంతో.. విమానాన్ని తిరిగి టర్మినల్కు మళ్లించారు. సీట్బెల్ట్ ధరించడానికి నిరాకరించిన చిన్నారితో పాటు ఆమె తల్లిదండ్రులను విమానం నుంచి కిందకు దించేశారు. ఈ వ్యవహారం పూర్తయి.. నిబంధనలకు అనుగుణంగా ఫ్లైట్ ప్లాన్లను తిరిగి రీ-ఫైల్ చేసేసరికి అర్ధరాత్రి 12.30 గంటలు