
Oneindia Telugu01 Jan, 05:14 pm
బిగ్ మాస్టర్ ప్లాన్.. 20,000 స్టేషన్లలో 'ట్యాంక్ టు ట్యాప్' ప్యూరిఫికేషన్స్వతంత్ర భారతంలో సామాన్యుడికి కనీసం స్వచ్ఛమైన తాగు నీరు కూడా దొరకడం లేదు. బయటకు వెళ్తే తాగే నీరు ఎంత కలుషితమై ఉంటుందో మనం ఊహించలేం. మినరల్ వాటర్ అనుకుని కొనుక్కొని తాగే నీరు కూడా ఒరిజినల్ కాకపోవడం మన