
AP7AM21 Dec, 02:44 pm
యూఏఈ నుంచి కీలక నిందితుడిని భారత్ కు రప్పించిన ఎన్ సీబీదేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వేల కోట్ల రూపాయల డ్రగ్స్ కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుడు, కీలక సూత్రధారి వీరేందర్ సింగ్ బసోయాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు భారత్కు రప్పించారు. య