Samayam Telugu13 Dec, 02:34 pm
దమయంతిని బోల్తా కొట్టించబోతోన్న సుందరి.. దొంగ చిట్టిని కనిపెట్టే ప్రయత్నంలో రాధఒంటరిగా ఉన్న రాధ మీద అటాక్ ప్లాన్ చేస్తాడు భవానీ శంకర్. ఇలా లైవ్లో మర్డర్ చూసి చాలా రోజులు అయిందని భవానీ శంకర్ దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఇంతలో రాధ పక్కన విక్రమ్ వచ్చి కూర్చుంటాడు. దీంతో రౌడీలు సైలెంట