
Oneindia Telugu02 Oct, 08:14 am
వరి బోనస్ చెల్లింపుల్లో కీలక మార్పులు - ఇక నుంచి వీరికేతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిష్ఠాత్మకంగా మఅలు చేస్తున్న సన్న వడ్ల బోనస్ పథకంలో కీలక మార్పులు చేసింది. రైతులు పండించిన సన్న రకం వడ్లకు మార్కెట్ ధరతో పాటు అదనంగా క్వింటాకు రూ.500 చొప్ప