
Vaartha18 Jun, 07:11 am
సీసీ కెమెరాలు పెట్టి వేధింపులు.. పెళ్లయిన 48 రోజులకే వివాహిత ఆత్మహత్యMumbai Crime: మహారాష్ట్రలోని ముంబై సమీపంలో ఉన్న అంబర్నాథ్లో ఒక దారుణమైన ఘటన వెలుగుచూసింది. వివాహమై కేవలం 48 రోజులు కూడా గడవకముందే విశాఖ తిల్కర్ (26) అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని ఆత్మ