Samayam Telugu07 Dec, 06:24 pm
కర్నూలు జంట హత్యల కేసులో హైకోర్టు సంచలన తీర్పు.. తండ్రీకొడుకులకు తప్పిన మరణ శిక్షకర్నూలులో 2023 మార్చి 14న జరిగిన జంట హత్యలు అప్పట్లో పెద్ద సంచలనంగా మారాయి. పెళ్లయిన 14 రోజులకే భార్య, అత్తని వరుడు కుటుంబం కలిసి హత్య చేసింది. ఈ కేసు అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాట్లాడుకుం