
Telugu Times05 Jul, 02:24 am
కొరియా రాయబారి లీ సియోంగ్ హో తో మంత్రి లోకేష్ భేటీన్యూఢిల్లీ: భారత్ లో రిపబ్లిక్ ఆఫ్ కొరియా (దక్షిణ కొరియా) రాయబారి లీ సియోంగ్ హో (Mr. Lee Seong-ho)ను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నా