
Namasthe Telangana19 Jun, 07:37 am
ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలిహనుమకొండ చౌరస్తా, జూన్ 19: ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలని పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్రి మహేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం పీడీఎస్యూ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యవర