Samayam Telugu02 Jul, 01:44 am
ఏపీలో కొత్త రైల్వే లైన్.. జంక్షన్ గా మారనున్న రైల్వేస్టేషన్.. ఆ ప్రాంతం దశ తిరిగినట్లేఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త రైల్వే జంక్షన్ అందుబాటులోకి రానుంది. రెండేళ్లలో కుప్పం రైల్వే జంక్షన్గా మారనుంది. కర్ణాటకలోని మారికుప్పం నుంచి చిత్తూరు జిల్లా కుప్పం వరకూ కొత్త రైల్వేట్రాక్ ఏర్పాటు