
TV9 Telugu16 Sept, 10:44 pm
ఆ 33 బంతులే కొంపముంచాయ్.. టీమిండియాకు శాపంలా మారిన మిడిలార్డర్ఇంగ్లండ్తో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, ఒకానొక దశలో 200 పరుగులను అలవోకగా దాటేలా
