Samayam Telugu17 Jan, 10:54 pm
కబ్జా కోరల్లో రూ.400 కోట్ల ప్రభుత్వ స్థలం.. డొంక రహదారిలో నిర్మాణాలుప్రత్యేక తెలంగాణ ఆవిర్భావం తర్వాత భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. మారమూల పల్లెల్లోనూ భూముల ధరలు లక్షలు పలుకుతున్నాయి. ఇదే అదనుగా కొందరు అక్రమార్కులు కబ్జాలకు పాల్పడుతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కన