
Oneindia Telugu26 Oct, 04:54 am
అలిపిరి మెట్ల మార్గంలో అతి సమీపంలో కనిపించిన చిరుత- బిగుసుకుపోయిన భక్తులుTirumala: గతంలో లాగే తిరుమలలో మరోసారి చిరుతల సంచారం మళ్లీ ఆరంభమైనట్టే కనిపిస్తోంది. తాజాగా అలిపిరి మెట్ల మార్గంలో చిరుత సంచరించింది. దీంతో ఈ మార్గంలో తిరుమలకు వెళ్తోన్న భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్