
Andhra Jyothy12 Oct, 04:54 am
కారుణ్య మరణాలకు ఏపీలో మార్గం సుగమం.. కొత్త మార్గదర్శకాలకు ప్రభుత్వ ఆమోదంచివరి దశలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆమోదం తెలిపిన తాజా మార్గదర్శకాలతో కారుణ్య మరణాలకు సంబంధ