Samayam Telugu29 Oct, 11:44 pm
తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్.. ఆ ప్రముఖ ఫుణ్యక్షేత్రం వద్ద ఇక ట్రైన్లు దిగొచ్చుతెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకునే భక్తులకు తీపి కబురు. ఇక నుంచి ట్రైన్లలో సాఫీగా ప్రయాణం చేయవచ్చు. కొమురవెల్లిలో నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న కొమురవె