
AP7AM05 Aug, 09:34 pm
పేలుడు, కాల్పులతో దద్దరిల్లిన కరాచీ.. ఆరుగురు ఉగ్రవాదుల హతంపాకిస్థాన్లోని అతిపెద్ద నగరమైన కరాచీలో శనివారం భీకర ఉగ్రదాడి జరిగింది. నగరంలోని సింధ్ రేంజర్ల స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడి, కాల్పుల ఘటనలో నలుగురు సైనికులు ప్రాణాలు