.webp)
TeluguOne16 Jun, 01:06 pm
భారత్ కు ఎకనమిక్ పవర్ హౌస్ గా ఆంధ్రప్రదేశ్భూమి, నీరు, మౌలిక వసతులు, అత్యుత్తమ పాలసీలతో పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూల స్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కు ఏపీదే పేటెంట్ అని, పెట్టుబడులకు ఎంతో సురక్షితమన