
Sakshi09 Jul, 02:04 am
టెలికం కంపెనీలకు రూ.1.05 లక్షల కోట్లుటెలికం కంపెనీలు ఆదాయం పరంగా మార్చి క్వార్టర్లో మరో రికార్డు నమోదు చేశాయి. మార్చి త్రైమాసికంలో రూ.1.05 లక్షల కోట్ల స్థూల ఆదాయాన్ని ఇవి ఆర్జించాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో (రూ.98,250 కోట్లు) పోల్చితే 6