
Andhra Jyothy20 Jun, 02:13 pm
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ మరో బహిరంగ లేఖహైదరాబాద్ మెట్రో రైలు అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో బహిరంగ లేఖ రాశారు. హైదరాబాద్ మెట్రో పెండింగ్ అంశాల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కిషన్ రెడ్డిని సీఎం