
SkyC Media09 Nov, 02:44 am
లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ ను 270 పరుగులతో ఓడించి భారత్లండన్లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో భారత మహిళా క్రికెట్ జట్టు సరికొత్త చరిత్రను లిఖించింది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఏకైక టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్ను 270 పరుగుల భారీ తేడాతో ఘోర