
AP7AM12 Nov, 07:44 pm
వియత్నాం బోటు ప్రమాదం.. హైదరాబాద్ చేరిన ఏపీ వాసుల మృతదేహాలువియత్నాంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో మరణించిన ఏపీకి చెందిన ముగ్గురు పర్యాటకుల మృతదేహాలు ఇవాళ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వి