
TV9 Telugu04 Oct, 07:24 pm
జింబాబ్వే టూర్ కు భారత టీ20 జట్టు ప్రకటన.. బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చేసిన 3 పెద్ద తప్పులివేBCCI : ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల సుదీర్ఘ టీ20 సిరీస్ ఆడుతోంది. ఈ టూర్ మధ్యలోనే బీసీసీఐ రాబోయే జింబాబ్వే పర్యటన కోసం టీమిండియా టీ20 జట్టును ప్రకటించింది. ఈ సిరీస్ కోసం గతం

