
AP7AM13 Dec, 10:24 am
ఉగ్రవాదులతో వేదికపై పాక్ మాజీ మంత్రి... భారత్ ను సర్వనాశనం చేస్తామని హెచ్చరికపాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మాజీ మంత్రి, అవామీ ముస్లిం లీగ్ అధినేత షేక్ రషీద్ అహ్మద్ వివాదంలో చిక్కుకున్నారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాదులతో కలిసి ఆయన ఓ బహిరంగ సభలో వేద