Samayam Telugu02 Jan, 03:44 am
పెద్దాయన చల్లా రాజేంద్రప్రసాద్ దాతృత్వం.. ప్రభుత్వ గ్రంథాలయం కోసం రూ.20 కోట్లు విరాళంగుంటూరు ప్రభుత్వ ప్రాంతీయ గ్రంథాలయం ఆధునికీకరించే దిశగా కీలక ముందడుగు పడింది. ఈ గ్రంథాలయం నిర్మాణం కోసం సీసీఎల్ ప్రొడక్ట్స్ (ఇండియా) వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్ పెద్