
Asianet News Telugu19 Aug, 02:04 pm
ఒక్క రాత్రిలో మాయమైన గ్రామం.. ఘోస్ట్ విలేజ్ లో అసలు ఏం జరిగింది? కుల్ధారా మిస్టరీరాజస్థాన్లోని థార్ ఎడారి నడిబొడ్డున ఒక నిర్జీవమైన గ్రామం కనిపిస్తుంది. అదే కుల్ధారా. 1825వ సంవత్సరంలో ఒకే ఒక్క రాత్రిలో 84 గ్రామాలకు చెందిన దాదాపు 1500 మంది ప్రజలు ఇక్కడి నుంచి మాయమైపోయారు. ఇళ్లు, గు