
Sakshi15 Dec, 11:34 pm
రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వైఎస్సార్ సీపీ లేఖవిజయవాడ: అర్హలైన ఓటర్లకు అన్యాయం జరగకుండా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ విజ్ఞప్తి చేసింది. నిజమైన ఓటర్లకు అన్యాయం జరగకుండా వారి ఓటును కాపాడుకునే అవకాశం ఇవ్వాలని వైఎస్సార్సీపీ పేర్