
Asianet News Telugu22 Dec, 06:04 pm
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున మహాత్మా గాంధీ ఏం చేశారో తెలుసా1947, ఆగస్టు 15న భారత్కు ఆంగ్లేయుల పాలన నుంచి స్వేచ్ఛ లభించింది. శతాబ్దాల నిరీక్షణ ఫలించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాల్లో తేలిపోయారు. పల్లెల నుంచి పట్టణాల వరకు ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కని