
పులివెందులలో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. శాలువా కోసం టీడీపీ నేతల చీప్ ఫైట్..!
వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో కాల్పులు కలకలం రేపాయి. వినాయకుడి విగ్రహం దగ్గర మొదలైన గొడవ చివరకు కాల్పులకు దారి తీసింది. వివరాల ప్రకారం

వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో కాల్పులు కలకలం రేపాయి. వినాయకుడి విగ్రహం దగ్గర మొదలైన గొడవ చివరకు కాల్పులకు దారి తీసింది. వివరాల ప్రకారం

Kankipadu: కంకిపాడులో పోలీసుల కాల్పుల కలకలం క్లూస్ టీమ్ విస్తృత తనిఖీలు ఈ వార్తకు సంబంధించిన

కానిస్టేబుల్పై కత్తితో దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న రాత్రి కృష్ణాజిల్లా కంకిపాడు వద్ద నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. విజయవాడ, సెప్టెంబర్ 1: కానిస్టేబుల్పై కత్తితో దాడి చేసిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. నిన్న(సోమవారం) రాత్రి కృష్ణాజిల్లా కంకిపాడు వద్ద నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు యత్నించారు. అయితే పోలీసులపై రాళ్లు రువ్వుతూ, కత్తితో దాడి చేసేందుకు యత్నించడంతో నిందితుడిపై సీఐ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. నిన్న తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల సమీపంలోని దేవరపల్లిలో పోలీస్ కానిస్టేబుల్పై యువకుడు కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. పెట్రోలింగ్ విధుల్లో భాగంగా జాతీయ రహదారిపై తనిఖీలు చేపట్టగా.. అనుమానాస్పదంగా ఉన్న ఇద్దరు వ్యక్తులను కానిస్టేబుల్ గమనించాడు. వారి వద్ద ఉన్న బ్యాగులో ఏముందని ప్రశ్నిస్తుండగా.. ఇద్దరు యువకుల్లో ఓ వ్యక్తి అకస్మాత్తుగా తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్పై దాడి చేశారు.. ఆపై నిందితులు ఇద్దరూ బైక్పై పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన కానిస్టేబుల్ను ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం గాలించగా కంకిపాడు వద్ద ఉన్నట్లు తెలుసుకున్న సీఐ, కానిస్టేబుల్ శ్రీనివాస్.. రాత్రి 11 గంటల సమయంలో అక్కడకు వెళ్లారు. నిందితుడు అవినాధ్ను పట్టుకునేందుకు ప్రయత్నించగా.. సీఐ, కానిస్టేబుల్పై రాళ్లు రువ్వడంతో పాటు కత్తితో దాడి చేశాడు. కానిస్టేబుల్ శ్రీనివాస్ ఛాతిలో కత్తితో పొడవంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సీఐ.. అవినాధ్ కాళ్లపై కాల్పులు జరిపారు. ఆపై గాయపడిన యువకుడిని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అవినాధ్.. పెనమలూరు గ్రామ వాసిగా గుర్తించారు. ప్రస్తుతం కానిస్టేబుల్ శ్రీనివాస్, నిందితుడు అవినాధ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తిరుపతి విమానాశ్రయంలో విమాన వేళల్లో మార్పులు.. ప్రయాణికులకు బిగ్ అలర్ట్ ఎన్ని అడ్డంకులు వచ్చినా స్థానిక ఎన్నికలు జరగడం ఖాయం: మంత్రి నారాయణ

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. రావల్కోట్ లో తీవ్ర హింస, ఉద్రిక్తతలతో నెలకొన్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా ఆందోళనలు నిర్వహిస్తోన్న వారిపై పాకిస్తాన్ భద్రతా బలగాలు బుల్లెట్ల వర్షాన్ని కురిపించాయి. ఎటువంటి హెచ్చరికలు లేకుండా నేరుగా తుపాకులతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో పలువురు మరణించారు. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. రావల్కోట్ వీధులన్నీ రక్తసిక్తం అయ్యాయి.ఈ హింస కారణంగా 400 మంది వరకు స్థానికులు ప్రాణాలు కోల్పోయారని ఆందోళనకారులు చెబుతుండగా, పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం దీన్ని తిప్పికొడుతోంది. ప్రాణనష్టం చాలా పరిమితమేనని వాదిస్తోంది.ఈ పరిణామాలపై మానవ హక్కుల సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఐక్యరాజ్యసమితి సైతం పీఓకే లో నెలకొన్న అస్థిరతపై ఆరా తీసింది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్, పాకిస్తాన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సమగ్ర దర్యాప్తు కోసం డిమాండ్ చేస్తోన్నాయి.ఈ పరిణామాలపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మౌనం వీడారు. అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పీఓకే నిరసనకారులతో తాము చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. సమస్యలను ఘర్షణల ద్వారా కాకుండా చర్చలు, సంప్రదింపులతోనే పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ నిరసనలకు పిలుపునిచ్చిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీతో శాంతియుత వాతావరణంలో చర్చలు జరపడానికి ద్వారాలు తెరిచే ఉంచామని అన్నారు.సికింద్రాబాద్ నుంచి అరుణాచలం, మధురై స్పెషల్ ఎక్స్ప్రెస్- ఏపీలో హాల్ట్ స్టేషన్లుచర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవడానికి తాము సదా సిద్ధంగా ఉన్నామని ఆయన పునరుద్ఘాటించారు. ఎలాంటి క్లిష్టమైన సమస్యలైనా పరస్పర చర్చలతోనే పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు. పంతాలకు పోకుండా ఇరుపక్షాలు ఒకే చోట కూర్చుని సానుకూల వాతావరణంలో మాట్లాడుకోవాలని కోరారు. త్వరలో బాధ్యతలు చేపట్టబోయే నూతన ప్రభుత్వం కూడా నిరసనకారులతో ఈ చర్చల ప్రక్రియను సజావుగా ముందుకు తీసుకెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.పండగ సీజన్ వేళ.. ఆకాశానికి ఎగబాకిన బంగారం ధరలు: మైండ్ బ్లాక్ రేట్లు శాంతి, ఓపిక, సహనంతో తమ మనోభావాలను, డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చే