
Oneindia Telugu25 Jun, 03:14 pm
మంచం పట్టిన మన్యం.. జ్వరాలతో గిరిజనంపార్వతీపురం మన్యం జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నాయి .ముఖ్యంగా సాలూరు ప్రాంతంలో రోగుల సంఖ్య భారీగా పెరగడంతో స్థానిక ప్రాంతీయ ఆసుపత్రి రోగులతో నిండిపోయింది. ఒక్కో గ్రామం నుంచి ఐదు నుంచి పది మంది వరకు జ