
Namasthe Telangana12 Jun, 01:41 pm
చెరువు ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని రైతుల నిరాహార దీక్షపాల్వంచ, జూన్ 12 : కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని పాల్వంచ 48వ డివిజన్లో ఎర్రగుంట గ్రామంలోని చెరువును ఆక్రమణదారుడి నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ గ్రామ రైతులు శుక్రవారం రిలే నిరాహార దీక్షలు