
సింగరాయకొండ ఘటన: ఆధారాలు లేకుండా పాఠశాలపై నిందలు వద్దు
Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

Singarayakonda student tragedy, highlighting the need for a fair investigation, school management's right to due process, and justice based on evidence rather than allegations.

అందాన్ని ద్విగుణీకృతం చేసుకోవడానికి మార్కెట్లో లభించే వివిధ రకాల సౌందర్యోత్పత్తుల్ని ప్రయత్నిస్తుంటారు అమ్మాయిలు. అయితే ఇంట్లో అందుబాటులో ఉండే ఆముదం కూడా సౌందర్య సంరక్షణకు తోడ్పడుతుందని చెబుతున్నారు నిపుణులు.

ఆవిరి కుడుములంటే గణనాథుడికి మహా ఇష్టం. అందుకే వినాయక చవితి రోజున మోదకాలు చేసి ఆ పార్వతీ నందనుడికి నివేదిస్తాం. సాధారణంగా వీటిని బియ్యప్పిండితో తయారుచేస్తాం. అందులో స్టఫింగ్ కోసం కొబ్బరి తురుము, బెల్లం, నెయ్యి, డ్రైఫ్రూట్స్.. వంటివి వాడతాం.

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. zoom call layoff: నేనే బాస్ నన్నేవడూ పీకలేడు అని విర్రవీగితే.. విశాల్ గార్గ్ కు పట్టిన గతే పడుతుంది. ఆన్ లైన్ మోర్టిగేజ్ సంస్థ Better.comకు చెందిన 900 మంది ఉద్యోగులను ఒక్క జూమ్ కాల్ తో తొలగించేశారు. 2021లో భారత సంతతికి చెందిన సీఈవో విశాల్ గార్గ్ 900 మంది ఉద్యోగులను ఒకే ఒక దెబ్బతో తొలగించడం అప్పట్లో సంచలనం రేకెత్తించింది. అయితే మరోసారి విశాల్ ఇప్పుడు వార్తల్లో నిలిచారు. అప్పట్లో 900 మందికి పీకిపడేసిన విశాల్ ఇప్పుడు తన ఉద్యోగం కోల్పోయాడు. తాజాగా తన సీఈవో జాబ్ నుంచి తొలగించిన తర్వాత తిరిగి తీసకోవాలని సంస్థ బోర్డును వేడుకుంటున్నాడు. Better.com వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో అయిన గార్గ్ ను ఆగస్టు 3న సీఈవో పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో డేనియల్ లూయిస్ ను కొత్త సీఈవోగా నియమించారు. విశాల్ గార్గ్ ఆరోపిస్తుంది ఏంటంటే.. డేనియల్ లూయిస్ తొలత సంస్థ వ్యూహం పై ఆసక్తి చూపిస్తూ.. తన విశ్వాసాన్ని పొందారు. ఖర్చులను తగ్గించడం, కంపెనీ లాభదాయకంగా మార్చడం వంటి అంశాలపై 6 నెలల క్రితం గార్గ్ తో చర్చలు జరిపారు. అయితే చివరికి బోర్డులోకి ప్రవేశించి.. ఇతర డైరెక్టర్ల విశ్వాసాన్ని సంపాదించుకున్నాడు. తనను సీఈవో పదవి నుంచి తప్పించారని గార్గ్ ఆరోపణలు చేశారు. లూయిస్ ఖర్చు తగ్గింపుపై చేసిన ఆలోచనలు బాగానే ఉన్నాయి..కానీ ఆయన ఆవిష్కరణలకు సంబంధించిన ఆలోచనలు అంతగా నచ్చలేదని గార్గ్ చెప్పినట్లు సీఎన్ఎన్ పేర్కొంది. జూలై 27న లూయిస్ ను కంపెనీ బోర్డులోకి తీసుకున్న కేవలం వారం రోజుల్లోనే ఇతర డైరెక్టర్లను ఒప్పించి విశాల్ గార్గ్ ను

దేశ రాజధాని న్యూఢిల్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఒక రోజు ముందు తీవ్ర కలకలం రేగింది. ఆగస్టు 14న ఢిల్లీ హైకోర్టుతో పాటు పలు కీలక ప్రాంతాలకు బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. "Blast Delhi High Court@2:11 PM" అనే సబ్జెక్ట్తో వచ్చిన ఈ ఇమెయిల్లో ఖలిస్తాన్ పేరు ప్రస్తావనకు రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. స్వాతంత్ర్య దినోత్సవం సందడి ఉన్న నేపథ్యంలో ఈ బెదిరింపు వార్త రాజధాని వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను సృష్టించింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, శుక్రవారం మధ్యాహ్న సమయంలో ఈ బెదిరింపుల సమాచారం వెలుగులోకి వచ్చింది. కేవలం హైకోర్టు మాత్రమే కాకుండా ఐజీఐ ఎయిర్పోర్ట్ టెర్మినల్-3, జామ్నగర్ హౌస్, ఝండేవాలన్, సాకేత్, ఢిల్లీ కంటోన్మెంట్ ఎస్డీఎం ఆఫీస్ వంటి ప్రాంతాలకు కూడా ఇమెయిల్స్ వచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు, బాంబు స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్, ఫైర్ సర్వీసెస్ రెస్క్యూ టీమ్లు రంగంలోకి దిగాయి. హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పోలీసులతో మాట్లాడి ప్రాంగణమంతా సమగ్ర తనిఖీలు చేయించారు. సదరు ఇమెయిల్లో ఆగస్టు 15న హైకోర్టులో 2:11 గంటలకు, జిల్లా కోర్టుల్లో 3:11 గంటలకు పేలుళ్లు జరుగుతాయని బెదిరించారు. ఎర్రకోట, ఢిల్లీ మెట్రో, అంబాలా నుంచి వచ్చే రైళ్లు కూడా తమ లక్ష్యాలని అందులో పేర్కొన్నారు. 1984 సంఘటనలు, కోర్టుల్లో సిక్కులపై కేసులను ప్రస్తావిస్తూ బాబర్ ఖల్సా కెనడా పేరుతో ఈ మెయిల్ వచ్చిందని నివేదికలు చెబుతున్నాయి. దీంతో భద్రతా దళాలు ఏకకాలంలో అన్ని ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించి నిమిషనిమిషానికి పరిస్థితిని సమీక్షించాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ కునాల్ మల్హోత్రా పరిస్థితులపై పూర్తి క్లారిటీ ఇచ్చారు. మెయిల్ వచ్చిన మాట వాస్తవమే అయినా, బాంబు స్క్వాడ్ తనిఖీలు పూర్తి చేసిందని ఆయన తెలిపారు. ఫలితంగా ఇది కేవలం ఒక నకిలీ బెదిరింపుగా తేలిపోవడంతో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని