
Oneindia Telugu23 Jun, 03:54 pm
కోడలిని కాపాడబోయి అత్తామామలు మృతి.. ఏపీలో విషాదంనెల్లూరు జిల్లాలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. కోడలిని విద్యుదాఘాతం నుంచి కాపాడేందుకు ప్రయత్నించిన అత్తామామలు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన సైదాపురం మండలం చాగణం రాజుపాలెం ఎగువ సంఘంలో జరిగ