
TeluguOne12 Jun, 12:22 pm
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ సీట్లు 42 నుంచి 64కి పెంచాలని ప్రతిపాదనదేశంలో లోక్సభ సెగ్మెంట్ల డిలిమిటేషన్పై పీఎం ఆర్థిక సలహా మండలి కీలకమైన ప్రతిపాదనలు చేసింది. దేశవ్యాప్తంగా లోక్సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి ఏకంగా 824కు పెంచాలని సిఫార్సు చేసింది