
PM Kisan Update: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రానట్టే!
PM Kisan Update: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రానట్టే!
© 2026 nimisham.in

PM Kisan Update: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు రానట్టే!

Weather Update: తీరం వైపు దూసుకొస్తున్న అల్పపీడనం.. ఏపీ, తెలంగాణలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..
Vijay Deverakonda's Ranabaali Movie: రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘రణబాలి’. తాజాగా షూటింగ్ మొత్తం పూర్తయినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దర్శకుడు రాహుల్ ఎక్స్లో ప్రత్యేక వీడియోను పంచుకున్నారు. మరోవైపు సినిమా వాయిదా పడుతుందన్న ఊహాగానాలకు చిత్ర బృందం తెరదించింది. ముందుగా ప్రకటించినట్లే దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు టీమ్ స్పష్టం చేసింది.

India vw West Indies ODI Squad Announcement Live Updates: వెస్టిండీస్తో జరగబోయే వైట్-బాల్ సిరీస్ కోసం భారత జట్టును నేడు ప్రకటించే ఛాన్స్ ఉంది. అక్టోబర్ 6న ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ల సిరీస్ కోసం టీ20ఐ జట్టు, రాబోయే ఆసియా క్రీడల కోసం ప్రకటించిన జట్టును పోలి ఉంటుందని భావిస్తున్నారు. అయితే, ఒకేసారి రెండు సిరీస్ లు ఆడనుండడంతో అందుబాటులో ఉన్న ఎంపికల నుంచి వన్డే జట్టును ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీకి మరింత కఠిన పరీక్ష ఎదుర్కొంటున్నారు.

Missing Meghana Movie, Catch the latest updates on the upcoming Telugu suspense thriller Missing Meghana. Directed by Vachaspathi and produced by Panchumarthi Naresh Babu, the film features Ram Karthik, Ammu Abhirami, and Ankit Koyya. Releasing on September 18.రామ్ కార్తీక్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మిస్సింగ్ మేఘన.

భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య ఢిల్లీ వేదికగా రెండో టీ20 మ్యాచ్ (IND vs AFG) ప్రారంభమైంది.
Andhra Pradesh Weather Update Today: ఏపీకి వచ్చే రెండు రోజులు వానలు పడతాయని అంచనా వేసింది వాతావరణశాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. వాయువ్య బంగాళాఖాతంలో ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మంగళ, బుధవారాల్లో కోస్తా జిల్లాలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంటున్నారు. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు కురుస్తాయంటున్నారు.. వెదర్ అప్డేట్స్ ఇలా ఉన్నాయి.

Apple iPhone 17 : ఆపిల్ ఐఫోన్ 17 తక్కువ ధరకు కొనేసుకోవచ్చు. గత ఏడాదిలో లాంచ్ చేసిన ఐఫోన్ ధరను ఆపిల్ పెంచినా ఈ ఐఫోన్ ఇప్పటికీ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ డీల్ ఎలా పొందాలంటే?

బాలీవుడ్ను ఏళ్లుగా వెంటాడుతున్న దిశా సాలియన్ (Disha Salian) మృతి కేసు మరోసారి హాట్ టాపిక్గా మారింది. దివంగత బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో తాజాగా సీబీఐ (CBI) FIR నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించింది. ఈ పరిణామం బాంబే హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చోటుచేసుకుంది. దీంతో

Telangana Rain Alert : బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

INDW vs SLW : మహిళల ఆసియా కప్ ఫైనల్లో భారత ఓపెనర్లు షఫాలీ వర్మ(68), స్మృతి మంధాన(59) రెచ్చిపోయారు. శ్రీలంక బౌలర్లను ఎడాపెడా ఉతికేసిన ఈ ద్వయం అర్ధశతకాలతో కదంతొక్కి.. రికార్డు భాగస్వామ్యం నెలకొల్పింది.

Numerology Root Numbers : సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని మూల సంఖ్యలకు చెందిన వ్యక్తులు తమ భాగస్వామి సుఖదుఃఖాల్లో ఎల్లప్పుడూ అండగా నిలుస్తారని నమ్మకం. కష్టకాలంలో చేయి వదలకుండా, భావోద్వేగ మద్దతుతో పాటు సమస్యలను పరిష్కరించేందుకు ముందుండే ఆ మూల సంఖ్యలు ఏవో తెలుసుకుందాం.

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశముంది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే ఛాన్సుంది.

ఇంటి తోటలు, కిచెన్ గార్డెన్లలో పెంచే మొక్కల ఆరోగ్యానికి ఆర్గానిక్ ఎరువులు ఎంతో మేలు చేస్తాయి. రసాయన ఎరువుల వల్ల మొక్కలు నాశనమవ్వడమే కాకుండా నేల సారం కూడా తగ్గుతుంది. అందుకే మన వంటగదిలోని చెత్తగా పడవేసే సహజ సిద్ధమైన పదార్థాలతో శక్తివంతమైన ద్రవ ఎరువు, కీటక నాశినిని సులభంగా తయారు చేసుకోవచ్చు.రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఆర్గానిక్ ఎరువులను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

సాయంత్రం వేళ వేడి వేడిగా, కరకరలాడే మసాలా వడలు రుచి చూడాలంటే నేరుగా వీధి బండి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే, స్ట్రీట్ స్టైల్ రుచితో మసాలా వడలను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీలో కొన్ని ముఖ్యమైన చిట్కాలు పాటిస్తే, వడలు చల్లారినా కూడా తమ క్రిస్పీనెస్ను కోల్పోవు.

చుట్టూ ఎడారి, వర్షపాతం చాలా తక్కువ.. నదులు కూడా లేని సౌదీ అరేబియాలో కోట్లాది మందికి తాగునీరు ఎలా అందుతోంది? సముద్రపు ఉప్పునీటిని భారీ డీసాలినేషన్ ప్లాంట్లలో శుద్ధి చేసి మంచినీరుగా మార్చుతున్నారు. రివర్స్ ఆస్మోసిస్ ద్వారా ఉప్పును తొలగించి, అవసరమైన ఖనిజాలను కలిపిన తర్వాత వందల కిలోమీటర్ల పైపులైన్ల ద్వారా దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ భారీ జలవ్యవస్థ ఎడారిలో జీవనాధారంగా నిలుస్తోంది.

టమాటా ఉపయోగించకుండానే చిక్కటి గ్రేవీతో రుచికరమైన చికెన్ కర్రీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చికెన్ను ముందుగా సుగంధ ద్రవ్యాలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చితో ఉడికించి, ఆ తర్వాత ఎండు కొబ్బరి, జీడిపప్పు, పెరుగుతో తయారుచేసిన పేస్ట్ను కలిపితే గ్రేవీ మరింత చిక్కగా, రుచిగా ఉంటుంది. అన్నం, రోటీ, పుల్కాతో తింటే అదిరిపోయే హోమ్లీ టేస్ట్ వస్తుంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), రోబోటిక్స్ రంగాల్లో చైనా సాధిస్తున్న పురోగతి ప్రపంచాన్ని నిరంతరం ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఫ్యాక్టరీలు, వైద్యరంగం, హోటళ్లలో రోబోల వాడకం సాధారణమైపోయిన ఈ కాలంలో, చైనా నుంచి వచ్చిన ఒక వినూత్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతోంది. సాధారణంగా రిక్షాలను లాగడానికి మనుషులు లేదా గుర్రాలను ఉపయోగిస్తారు. అయితే చైనాలో ఒక రోబోట్ డాగ్ సాంప్రదాయ చేతి రిక్షాను లాగుతూ వీధుల్లో పరుగులు తీసింది.

Rice Under Ganesha idol Telugu: గణేష్ చతుర్థి సందర్భంగా గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు దాని కింద బియ్యం లేదా అక్షతలు ఎందుకు పరుస్తారో తెలుసా? అక్షతల ప్రాముఖ్యత, లక్ష్మీదేవితో సంబంధం, సుఖసంతోషాలు, ఐశ్వర్యం, శుభఫలాలకు సంబంధించిన మతపరమైన విశ్వాసాలను తెలుసుకుందాం.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రియల్ హీరో అనిపించుకున్నారు. అరుదైన వ్యాధితో పోరాడుతున్న తన అభిమాని దీన పరిస్థితిని తెలుసుకుని వెంటనే స్పందించారు. ఆ కుటుంబానికి తన వంతు సాయం చేసి అందరి మన్ననలు అందుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

నగదు అత్యవసరమైనప్పుడు చాలామంది క్రెడిట్ కార్డు ఉపయోగించి ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేస్తుంటారు. పొరపాటున కూడా ఈ తప్పు చేయవద్దని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల భారీగా నష్టపోవాల్సి ఉంటుంది. అదనపు ఫీజుల భారం పడుతుంది. ఎలా అనేది చూద్దాం.

నేటి కాలంలో రసాయన కాలుష్యం, సెల్ ఫోన్లు, స్క్రీన్ల అధిక వాడకం, నిద్ర లేమి వంటి కారణాలతో వయసుతో సంబంధం లేకుండా కంటిచూపు దెబ్బతింటున్నది. కంటి చూపుకు ఆధారమైన రెటీనా ఆరోగ్యం బాగుండాలంటే ముఖ్యమైన పోషకాలు అవసరమని సూచిస్తున్నారు.ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు రెటీనాలోని ఫోటో రిసెప్టార్లను ఆరోగ్యంగా ఉంచడానికి తోడ్పడతాయి.

చాలా మంది మార్కెట్ నుంచి తీసుకొచ్చిన కూరగాయలను స్టాండ్లో ఉంచి నిల్వ చేస్తారు. అయితే కొన్ని ప్లేస్ లేకపోవడంతో ర్యాక్లో రెండు మూడు కూరగాయలు పెడుతుంటారు. అయితే మనం వంటలో ఎక్కువగా వాడే ఉల్లిపాయలు, బంగాళాదుంపలను మాత్రం ఎప్పుడూ ఒకే దగ్గర కలిపి పెట్టవద్దని నిపుణులు చెబుతున్నారు. మరీ ఎందుకు అలా పెట్టకూడదు.. అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందో ఇక్కడ క్లారిటీ తెలుసుకుందాం.

Ganesh Chaturthi Bhog Telugu: గణేష్ చతుర్థి 2026 సందర్భంగా మీ రాశికి అనుగుణంగా గణపతికి నైవేద్యం సమర్పించాలనుకుంటున్నారా? మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారు బప్పాకు ఏ భోగం సమర్పించాలో, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసాలేమిటో తెలుసుకుందాం.

డ్రాగన్ ఫ్రూట్లో ఎరుపు, తెలుపు రకాలు రెండూ ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటిలో నీరు, ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఎర్ర డ్రాగన్ ఫ్రూట్లో కొన్ని యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఎక్కువగా ఉండొచ్చు. తెల్ల రకంలోనూ జీర్ణక్రియకు ఉపయోగపడే ఫైబర్ ఉంటుంది. అయితే మధుమేహం ఉన్నవారు ఏ రకమైన డ్రాగన్ ఫ్రూట్నైనా పరిమిత మోతాదులో తీసుకోవడం ముఖ్యం..

వినాయక చవితి సందర్భంగా ప్రతిష్ఠించే మహాగణపతికి సమర్పించే మహా లడ్డూ ప్రసాదం తయారీ కార్యక్రమానికి తాపేశ్వరం గ్రామ ఆవరణలో ప్రత్యేకంగా 10 కేజీలు మొదలుకొని 100 కేజీల వరకు ఇక్కడ నుంచి రాష్ట్రం నలుమూలకు మహా గణనాథుడి లడ్డూలు వెళుతుంటాయి. వినాయక చవితి సందర్భంగా వినాయక లడ్డూలను ఎలా తయారు చేస్తారు మేకింగ్ ఎలా ఉంటుంది.

పెట్రోల్ బంక్ నిర్వాహకులు తమ ఆదాయాన్ని పెంచుకునేందుకు అనేక ట్రిక్స్ పాటిస్తూ ఉంటారు. కస్టమర్లు గుర్తించకుండా అనేక మోసాలకు పాల్పడుతూ ఉంటారు. దీంతో మీరు పెట్రోల్ లేదా డీజిల్ నింపుకోవడానికి వెళ్లినప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ విషయంలో జాగ్రత్తగా తనిఖీలు చేయాలి.

నల్ల నువ్వుల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. అయితే నల్ల నువ్వులు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడి కళ్లద్దాలు తొలగిపోతాయని చెప్పడానికి ఆధారాలు లేవు. సమతుల్య ఆహారంలో భాగంగా వీటిని మితంగా తీసుకోవచ్చు. చూపులో మార్పులు, కంటి నొప్పి లేదా అకస్మాత్తుగా దృష్టి తగ్గడం వంటి లక్షణాలు ఉంటే కంటి వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం..


Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో ఆ జిల్లాల్లో పిడుగులు.. తెలంగాణలో వచ్చే 5 రోజులూ వానలే

Weather Update: ఏపీలో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..? లేటెస్ట్ వెదర్ రిపోర్ట్

Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు అవకాశం కేబినెట్లో ఖాళీ అయిన 3 బెర్తుల భర్తీ అంశంపై చర్చ మంత్రివర్గ కూర్పుపై చర్చలు సాగిస్తున్నట్టు ప్రచారం Telangana Cabinet Expansion : తెలంగాణ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరింత హీట్ పెంచుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రస్తుత రాజకీయ పరిణామాల మధ్య వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 6) నాడు తెలంగాణ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. కేబినెట్ లో భారీగా మార్పులకు ఛాన్స్ : కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడంతో కేబినెట్లో ఖాళీ అయిన 3 బెర్తులను భర్తీ చేసే అంశంపై కాంగ్రెస్ నేతల్లో ఆశలను రేకిత్తిస్తోంది. ఈ కేబినెట్ విస్తరణ సమయంలో విస్తృత మార్పులకు దారితీసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానంతో మంత్రివర్గ కూర్పుపై చర్చలు సాగిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముహుర్తం ఖరారైనట్టేనా? : ప్రస్తుత రాజకీయ సమీకరణాలను పరిశీలిస్తే.. ఆదివారం వరకే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ‘ముహూర్తం’ ఖరారయ్యే అవకాశంపై జోరుగా అంచనాలు పెరుగుతున్నాయి. కేవలం ఒక్కరి తొలగింపుతో ఆగకుండా ఖాళీగా ఉన్న స్థానాలు, పెండింగ్లో ఉన్న శాఖల విషయంలో పూర్తి రీ-అరేంజ్మెంట్ జరగవచ్చని భావిస్తున్నారు. Read Also : Telangana Cabinet Expansion : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ.. ఖాళీ బెర్తులపై ఎవరికి ఛాన్స్? వారికే బెర్త్ దక్కనుందా? : ఈ విస్తరణలో ఎవరి ఛాన్స్ ఉంటుందనే దానిపై మాత్రం క్లారిటీ లేదు. అయినా బీసీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేల ప్రాధాన్యం పెరిగే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. అలాగే, కొందరు సీనియర్ నేతలకు, పార్టీకి సేవలతో పాటు రాజకీయ సమీకరణల ప్రభావంతో కీలక బెర్తులు దక్కే అవకాశాలపై కాంగ్రెస్ వర్గాలు

‘రోమాంచకం’ మూవీ రివ్యూ.. Romanchakam Movie Review 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి సంచలన చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). తాను సమర్పకుడిగా వ్యవహరిస్తూ తమ భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్పై అన్నయ్య ప్రణవ్ రెడ్డి నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం 'రోమాంచకం' (Romanchakam). ఈ మూవీతో వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యారు. 'మేమ్ ఫేమస్'తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas), '8 వసంతాలు' ఫేమ్ అనంతిక (Ananthika) ఇందులో జంటగా నటించారు. సినిమా ప్రకటన నుంచే మంచి హైప్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఆపై విడుదలైన పాటలతో యూత్కు కూడా చేరువయింది. అలాంటి ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ బుధవారం రాత్రి వేయగా గురువారం థియేటర్లకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది, ఆడియన్స్ను మెప్పించిందా లేదా అన్నది రివ్యూలో చూద్దాం కథ విషయానికొస్తే.. అన్వేష్ (సుమంత్ ప్రభాస్) ఇంజినీరింగ్ పూర్తి చేసి తన నలుగురి ఫ్రెండ్స్తో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటాడు. అయితే ఎప్పటికైనా రోమాంచకం పేరుతో నేటి జెన్ జీ యూత్కు ఫ్లెక్సిబుల్గా ఉండే విధంగా డేటింగ్ యాప్ ని పెట్టాలని ఫ్రెండ్స్తో కలిసి ప్రయత్నాలు చేస్తాడు. అందు కోసం అమ్మాయిలను అర్ధం చేసుకోవాలని ఓ డేటింగ్ యాప్లో చెన్నైకి చెందిన అమ్మాయి మైథిలి (అనంతిక సనీల్ కుమార్)ని పరిచయం చేసుకొని ఆపై క్లోజ్ అవుతాడు. మైథిలీ పుట్టినరోజున ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వాలని చెన్నై వెళ్లిన అన్వేష్కు ఊహించని షాక్ తగులుతుంది. మైథిలి అతడిని పూర్తిగా బ్లాక్ చేస్తుంది. అయితే కొంతకాలం తర్వాత మళ్లీ ఫోన్ చేసి హైదరాబాద్ వస్తానని చెబుతుంది. హైదరాబాద్ వచ్చిన మైథిలీని అన్వేష్ తన ఫ్రెండ్ ఫ్లాట్ తనది అని చెప్పి అందులో ఉంచి ఫ్రెండ్ను కలవడానికి వెళతాడు. అయితే.. కాసేపటి తర్వాత అన్వేష్ తిరిగి వచ్చేటప్పటికీ

చెట్ల కొమ్మల తొలగింపు, నిర్వహణ పనుల కారణంగా గ్రీన్పార్క్ ఫీడర్ పరిధిలోని కొన్ని ఏరియాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్: చెట్ల కొమ్మల తొలగింపు, నిర్వహణ పనుల కారణంగా గ్రీన్పార్క్ ఫీడర్ పరిధిలోని కాప్రా, శాంతివిహార్ కాలనీ, గ్రీన్పార్క్, అశోక్ కాలనీ, రామ్దాస్నగర్ పరిసర ప్రాంతాలలో గురువారం ఉదయం 10 నుంచి 12గంటల వరకు, లక్ష్మీపురం ఫీడర్ పరిధిలోని రుక్మిణీపురి, అయోధ్యనగర్, నయాక్రాంతినగర్, త్యాగరాయనగర్, లక్ష్మీపురం, బృందావన్ కాలనీ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, జనప్రియ ఫీడర్ పరిధిలోని జనప్రియ టౌన్షి్ప పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదని సైనిక్పురి సెక్షన్ ఏఈ సత్యనారాయణ తెలిపారు. కొనసాగుతున్న ధరల పతనం.. 3 రోజుల్లో రూ.6 వేల పైచిలుకు మేర తగ్గుదల

'మేమ్ ఫేమస్' చిత్రంతో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు సుమంత్ ప్రభాస్, ఇప్పుడు 'రోమాంచకం' అనే సరికొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బ్లాక్బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా, ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అనంతిక సనిల్కుమార్ హీరోయిన్గా నటిస్తున్న ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ రేపు (సెప్టెంబర్ 3) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ ప్రభాస్ చిత్ర విశేషాలను పంచుకున్నాడు.రోమాంచకం సినిమా తన కెరీర్లో ఎంతో ప్రత్యేకమని సుమంత్ తెలిపాడు. తన పాత్ర కోసం దర్శకుడు వేణుగోపాల్ రెడ్డితో కలిసి దాదాపు ఆరు నెలల పాటు కసరత్తు చేశానని వెల్లడించాడు. "ఇంజనీరింగ్ పూర్తి చేసి స్టార్టప్ కంపెనీ పెట్టాలనుకునే అమాయకమైన, క్యూట్ యువకుడి పాత్ర నాది. ఆ పాత్రలో సహజంగా కనిపించడానికి చాలా హోంవర్క్ చేశాం. కొన్ని సన్నివేశాల కోసం నెలల తరబడి ప్రాక్టీస్ చేశాక, నా నటనలో ఎంతో మెరుగుదల కనిపించింది" అని సుమంత్ వివరించాడు. ఓ అవార్డు ఫంక్షన్లో సందీప్ రెడ్డి వంగా తనను కలిసి ఓ 'క్యూట్ స్టోరీ' ఉందని చెప్పారని, ఆ తర్వాత దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రెండున్నర గంటల పాటు కథ వినిపించగా తాను ఎంతో ఆస్వాదించానని గుర్తుచేసుకున్నాడు. పైకి గంభీరంగా కనిపించినా సందీప్, ప్రణయ్ రెడ్డి చాలా మంచి వారని పేర్కొన్నాడు.ఇండస్ట్రీ నుంచి ప్రముఖుల మద్దతు లభించడంపై సుమంత్ సంతోషం వ్యక్తం చేశాడు. పాన్
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గాదె సాయికృష్ణ కేసులో నిందితులకు విజయవాడ కోర్టు లో చుక్కెదురైంది. ఈ కేసులో నలుగురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. సస్పెండ్ అయిన సీఐ నాగరాజుతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ వీరు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. సీఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుళ్లు జంగం నాని, బాబూరావుతో పాటుగా సాంబయ్య దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను విజయవాడ కోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ఏ1గా ఉన్న నాగరాజు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బాబురావు అవనిగడ్డ సబ్ జైలులో, జంగం నాని ఏలూరు సబ్ జైలులో, సాంబయ్య గన్నవరం సబ్ జైలులో రిమాండ్లో ఉన్నారు. వీరంతా తమకు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం డిస్మిస్ చేసింది.మరోవైపు సాయికృష్ణ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పోలీస్ కస్టడీలో సాయికృష్ణ చనిపోయాడనే ఆరోపణలు సంచలనం రేపాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై సిట్ ఏర్పాటు చేసింది. ఐజీపీ రవిప్రకాష్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు బృందం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించింది. అనంతరం నాగరాజు, ముగ్గురు పోలీస్ సిబ్బందిని కూడా అరెస్ట్ చేశారు. వీరంతా వేర్వేరు జైళ్లల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.అయితే ఈ కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలంటూ నిందితులు విజయవాడ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. లాకప్ డెత్ లాంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్న నేపథ్యంలో.. నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని, కేసు దర్యాప్తు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని భావించిన కోర్టు.. పిటిషనర్ల అభ్యర్థనను తోసిపుచ్చింది. బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నిందితులు

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'డ్రాగన్'. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్, రిలీజ్ కి సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయమై, సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే. దాంతో డ్రాగన్ షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. మళ్ళీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది? ముందుగా అనుకున్నట్టుగా 2027 జూన్ 11న రిలీజ్ ఉంటుందా లేదా? అనే ప్రశ్నలు అభిమానుల్లో మెదులుతున్నాయి. తాజాగా ఈ ప్రశ్నలకు మైత్రి నిర్మాత రవిశంకర్ బదులిచ్చారు. తాజాగా జరిగిన ఇరుముడి ప్రెస్ మీట్ లో రవిశంకర్ మాట్లాడుతూ.. "రెండు వారాల తర్వాత షూట్ స్టార్ట్ అవుతుంది. అప్పటినుంచి కంటిన్యూగా జరుగుతుంది. ఫిబ్రవరికి షూటింగ్ పూర్తవుతుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ బ్రహ్మాండమైన విడుదల ఉంటుంది." అని చెప్పారు. ఫ్రెష్ లవ్ స్టోరీ: 'రోమాంచకం'లో ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు.. సుమంత్ ప్రభాస్ కాన్ఫిడెన్స్.!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’. ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్, మలయాళ నటుడు బిజు మీనన్, ఖుష్బూ సుందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్ మెంట్ వీడియో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి. తాజాగా నిర్మాతలు ఈ మూవీ షూటింగ్ అప్డేట్ ను పంచుకున్నారు.ఇటీవల ఎన్టీఆర్ భుజానికి గాయమవడంతో శస్త్రచికిత్స చేసిన సంగతి తెలిసిందే. తారక్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో ఆయన ఇప్పట్లో 'డ్రాగన్' సెట్స్ లో అడుగుపెడతారో లేదో అనే సందేహాలు వచ్చాయి. అయితే మరో రెండు వారాల్లో 'డ్రాగన్' షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని మైత్రీ నిర్మాత రవి శంకర్ చెబుతున్నారు. 'ఇరుముడి' లేటెస్ట్ ప్రెస్ మీట్లో ఈ సినిమా గురించి ఆయన మాట్లాడారు. ప్లాన్ చేసిన్నట్లుగానే షూటింగ్ పూర్తి చేస్తామని, ముందుగా ప్రకటించిన తేదీకే సినిమాని రిలీజ్ చేస్తామని ఆయన క్లారిటీ ఇచ్చారు.రెండు వారాల తర్వాత 'డ్రాగన్' షూటింగ్ బిగిన్ అవుతుంది. కంటిన్యూస్ గా షూట్ చేసి, ఫిబ్రవరి నాటికి చిత్రీకరణ పూర్తి చేస్తాం. ముందుగా షెడ్యూల్ చేసినట్లుగానే వచ్చే ఏడాది జూన్ లో బ్రహ్మాండమైన విడుదల ఉంటుంది'' అని రవి శంకర్ పేర్కొన్నారు. అయితే మరికొన్ని రోజుల్లో ప్రారంభమయ్యే షెడ్యూల్ లో తారక్ పాల్గొంటారా లేదా? అనేది మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.నిజానికి ఎన్టీఆర్ గాయపడినా 'డ్రాగన్' మూవీ షూటింగుకి బ్రేకులు పడలేదు. హీరో లేని సన్నివేశాలను చిత్రీకరించేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు నిర్మాత చెప్పినదాన్ని బట్టి, సెప్టెంబర్ రెండో వారంలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. కీలకమైన టాకీ పార్ట్స్ కు సంబంధించిన సీన్స్ షూట్ చేయనున్నారు. తారక్ పూర్తిగా కోలుకున్న తర్వాతే ఆయనకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం.'డ్రాగన్' సినిమాని