
#DADA హంగామా: బాలకృష్ణ కొత్త అవతారంపై SMలో రచ్చ రచ్చ
#DADA హంగామా: బాలకృష్ణ కొత్త అవతారంపై SMలో రచ్చ రచ్చ

#DADA హంగామా: బాలకృష్ణ కొత్త అవతారంపై SMలో రచ్చ రచ్చ

DADA | బాలయ్య ‘దాదా’ గ్లింప్స్కి మాస్ రెస్పాన్స్.. ప్రమోషన్స్పై గోపీచంద్ మలినేని ఊహించని కామెంట్స్!

మెగాస్టార్ చిరంజీవి నేడు శనివారం(ఆగస్ట్ 22)తన 71వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ తెలియజేస్తున్నారు. అభిమానులు అయితే ఒక్క రోజు ముందు నుంచే సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. ఈ రోజంతా మెగా అభిమానులకు పండగే అని చెప్పొచ్చు. చిరంజీవి నటుడిగా ఏంటనే చెప్పడానికి చాలా సినిమాలున్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం టాప్లో ఉంటాయి. నటుడిగా తానేంటో నిరూపించే చిత్రాలు, తన బాక్సాఫీసు స్టామినాని చూపించిన చిత్రాలు, విమర్శకుల ప్రశంలందుకున్న చిత్రాలను మేళవిస్తే వచ్చిన టాప్ 10 మూవీస్ ఏంటో చూద్దాం. చిరంజీవి తన కెరీర్లో 156 సినిమాలు చేశారు. ఇందులో టాప్ 10 తీయడం కష్టమే. కానీ సక్సెస్, కథా బలం, నటన, ప్రశంసలు ఇలాంటి అన్ని యాంగిల్స్ లో చూసినప్పుడు ఐఎండీబీ రిపోర్ట్ ప్రకారం `ఇంద్ర` మూవీ మొదటి స్థానంలో ఉంది. దీనికి బి గోపాల్ దర్శకత్వం వహించగా, ఇందులో సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. 2002లో విడుదలైన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇది చిరంజీవి బాక్సాఫీసు రేంజ్కి ప్రతిబింబంగా నిలుస్తుంది. తప్పక చూడాల్సిన చిత్రాల్లో జాబితాలో చేరుతుంది. చిరంజీవిని నటుడిగా వేరే స్థాయికి తీసుకెళ్లిన మూవీ `రుద్రవీణ`. కే బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మ్యూజికల్ డ్రామాలో శోభన హీరోయిన్గా నటించింది. జెమినీ గణేషన్ తండ్రి పాత్రని పోషించారు. విమర్శల 1988లో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. మూడు జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఇందులో చిరంజీవి నటనకు వాహ్ అనాల్సిందే. చిరంజీవి యాక్టింగ్కి, అగ్రెసివ్నెస్కిదొక కొలమానంగా నిలుస్తుంది. చిరంజీవి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లో `ఠాగూర్` ఒకటి. అవినీతి, లంచంపై చేసిన చిత్రమిది. వివి వినాయక్ దర్శకుడు. ఇందులో జ్యోతిక, శ్రియా హీరోయిన్లుగా నటించారు. లంచంపై ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి చిరంజీవి చేసిన పోరాటమే ఈ మూవీ. 2003లో విడుదలైన ఈ మూవీ

మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనర్ అభిజీత్ దీప్కే తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల కంటే మంత్రుల పెంపుడు కుక్కలు మెరుగైన వసతులు... లాతూర్, ఆగస్ట్ 20: మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాలల దుస్థితిపై కాక్రోచ్ జనతా పార్టీ కన్వీనర్ అభిజీత్ దీప్కే తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థుల కంటే మంత్రుల పెంపుడు కుక్కలు మెరుగైన వసతులు పొందుతున్నాయని వ్యాఖ్యానించారు. పాఠశాలల అభివృద్ధిలో విఫలమైన మహారాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దాదా భూసే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాలల అభివృద్ధి కోరుతూ ‘స్కూల్ ఠీక్ కరో’ పేరుతో సీజేపీ గతవారం ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా దీప్కే గురువారం.. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లా ఉజని గ్రామంలో జిల్లా పరిషత్ స్కూల్ను సందర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల దుస్థితికి ప్రజాప్రతినిధులు, మంత్రులను బాధ్యులుగా చేయాలన్నారు. చాలా పాఠశాలల్లో సరైన తరగతి గదులు, బెంచీలు, మరుగుదొడ్లు వంటి కనీస సదుపాయాలు లేవని, ఇక కొన్ని పాఠశాలల్లో విద్యార్థులను జంతువుల కంటే దారుణంగా చూస్తున్నారని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని.. అప్పుడు సగటు విద్యార్థులు పడే బాధలు వారికి తెలిసి వస్తాయన్నారు. పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్ బౌలింగ్లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో ప్రభుత్వ శకటాల ప్రదర్శన సందడి నెలకొంది. అమరావతి పరేడ్ గ్రౌండ్స్లో శనివారం పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు శకటాలను ప్రదర్శించాయి. అనంతరం వాటిని రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో ప్రదర్శించారు. అమరావతి: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజధాని అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో ప్రభుత్వ శకటాల ప్రదర్శన సందడి నెలకొంది. అమరావతి పరేడ్ గ్రౌండ్స్లో ఇవాళ (శనివారం) పంద్రాగస్టు వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాలను వేడుకల్లో ప్రదర్శించారు. అయితే, ఈ కార్యక్రమం అనంతరం శకటాలను రాజధాని ప్రాంత గ్రామాల్లో ప్రదర్శించారు. శనివారం మధ్యాహ్నం నుంచి మల్కాపురం, వెలగపూడి, మందడం, వెంకటపాలెం, ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం గ్రామాల్లోని ప్రధాన రహదారుల మీదుగా శకటాల ప్రదర్శన కొనసాగింది. రంగురంగుల అలంకరణలతో రూపొందించిన శకటాలు గ్రామాల మీదుగా సాగడంతో ప్రజలు ఆసక్తిగా తిలకించారు. వీటి ద్వారా ఆయా ప్రభుత్వ శాఖలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను శకటాలపై ప్రదర్శించిన తీరు పలు గ్రామస్థులను ఆకట్టుకుంది. ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేలా శకటాల ప్రదర్శన సాగడంతో ప్రజలకు సమాచారం చేరువైనట్లయింది. వీటిని తిలకించేందుకు రాజధాని గ్రామాల ప్రధాన రహదారులపైకి పెద్ద సంఖ్యలో ప్రజలు పోటెత్తారు. కాగా, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల అనంతరం నిర్వహించిన ఈ శకటాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు తీవ్ర జ్వరం.. ఎన్నికల్లో ప్రలోభాలకు గురికావొద్దని ప్రచారం చేయండి.. మహిళలతో సీఎం చంద్రబాబు

మెగాస్టార్ సూపర్ హిట్ చిత్రాల్లో శంకర్దాదా ఎంబీబీఎస్ ఒకటి. ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద అదరగొట్టేసింది. లింగం మామయ్యా అంటూ చిరు చేసిన కామెడీ అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాంటి ఈ మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. చిరు పుట్టినరోజు కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 22న చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శంకర్దాదా ఎంబీబీఎస్ రీ రిలీజ్ ట్రైలర్ విడుదల చేశారు. ఈ మూవీకి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించారు. 2004లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ మరోసారి ఫ్యాన్స్ను అలరించేందుకు వస్తోంది. ఈ మూవీలో చిరంజీవి సరసన సోనాలి బింద్రే హీరోయిన్గా మెప్పించింది. ఈ చిత్రంలో శ్రీకాంత్, వేణు మాధవ్ కీలక పాత్రల్లో నటించారు. ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) ‘వణక్కం జెన్జీ’.. సీఎంగా విజయ్ ఫస్ట్ ఇండిపెండెన్స్ డే (ఫొటోలు) హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బర్త్ డే వైబ్స్.. ఫోటోలు 'డార్క్ చాక్లెట్' సినిమా మొదటి పాట లాంచ్ (ఫొటోలు) బాక్ల్ డ్రెస్లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ SBI నుంచి మరో కొత్త స్కీం.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఇక పండగే నిన్ను సూటిగా ఒక్కటే అడుగుతున్నా.. లోకేష్ కు ఇచ్చిపడేసిన మహిళా మిస్టరీ మర్డర్.. 15 నిమిషాల్లో 27 కత్తిపోట్లు..! మంత్రి ఇలాకాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు మద్యం సరఫరా

ప్రముఖ గాయకుడు, బిగ్ బాస్ తెలుగు విన్నర్ రాహుల్ సిప్లిగంజ్పై విశాఖపట్నంలో కేసు నమోదయింది. తన స్నేహితుడితో ఉన్న వివాదంలో ప్రమేయం ఉందంటూ, బెదిరింపులకు పాల్పడ్డారని ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. రాహుల్ సిప్లిగంజ్ స్నేహితుడైన కర్పూరపు రాహుల్ రెడ్డి అనే వ్యక్తి ఒక యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఆ యువతి పెళ్లి చేసుకోవాలని నిలదీయగా, తమ ఇద్దరి ఏకాంత సమయాల్లో తీసిన వీడియోలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తానని రాహుల్ రెడ్డి బెదిరింపులకు దిగాడని బాధితురాలు పేర్కొంది. దీంతో సదరు యువతి మార్చి 10న విశాఖ సీపీని కలసి ఫిర్యాదు చేసింది. అలాగే ఎంవీపీ పోలీస్ స్టేషన్లో రాహుల్ రెడ్డితో పాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మరియు మరికొంత మందిపై ఆ యువతి కేసు పెట్టింది. రాహుల్ రెడ్డిని పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినందుకు రాహుల్ సిప్లిగంజ్ సహా మరికొందరు తనను బెదిరించారని ఆమె తన ఫిర్యాదులో స్పష్టం చేసింది. ఎంవీపీ పోలీసులు ఈ కేసును తదుపరి విచారణ నిమిత్తం ఎండాడ మహిళా పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. అయితే ఈ వ్యవహారంలో మరో కోణం కూడా బయటకు వచ్చింది. సదరు యువతి రాహుల్ రెడ్డి నుంచి రూ. 1 కోటి డిమాండ్ చేసిందని ఆ డబ్బు ఇవ్వకపోవడంతోనే కావాలని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని మరోవైపు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పోలీసులు రెండు వైపుల ఆరోపణలపై కేసు నమోదు చేసుకుని ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు