
Oneindia Telugu08 Aug, 02:54 pm
పాకిస్తాన్ కు నీటిని విడుదల చేసిన భారత్.. ఇక తప్పట్లేదుజమ్మూ కాశ్మీర్ పరిధిలోని చీనాబ్ నదీ తీర ప్రాంతాలు అప్రమత్తం అయ్యాయి. కిష్త్వార్ జిల్లాలోని ప్రముఖ జల విద్యుత్ ప్రాజెక్ట్ దుల్హస్తీ డ్యామ్ వద్ద జరుగుతున్న పూడికతీత పనుల కారణంగా నదిలో నీటి ప్రవాహం అసాధ