
Chandrababu Naidu News
Latest updates from nimisham.in news sources.


ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధిలో భాగంగా అమరావతి హైకోర్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. ప్రభుత్వం రూ.547.07 కోట్లు కేటాయించింది

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్సాహంగా సైకిల్ తొక్కారు. ఐదున్నర కిలో మీటర్ల దూరాన్ని 21 నిమిషాల 18 సెకండ్లలో చేరుకున్నారు. విశాఖపట్నం, జూన్ 5: ప్రపంచ

విశాఖ ఏయూ గ్రౌండ్స్లో నిర్వహించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ మొక్కని నాటారు. విశాఖపట్నం, జూన్ 5: విశాఖ ఏయూ

రష్యాలో జరుగుతున్న అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ వేదికగా రాష్ట్రంలో ఉన్

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైక్లింగ్ ఆరోగ్యానికి మంచిదని చెప్పారు. పర్యావరణ రక్షణ కోసం ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా అందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు