
TeluguOne26 Jul, 09:54 pm
అయోధ్యలో విరాళాల మాయం...ట్రస్ట్ చీఫ్ రాజీనామాఅయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్లో అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. రామాలయ విరాళాల నిధుల దుర్వినియోగం, తీవ్ర అవినీతి ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ నైతిక బాధ