Samayam Telugu11 Jun, 12:39 pm
స్కూల్ పాఠాలుగా చాగంటి ప్రవచనలు.. పరీక్షలు పెట్టి మార్కులు కూడా వేస్తారుఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకువస్తోంది. మరీ ముఖ్యంగా విద్యా శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు చెప్పిన ఆ శాఖ మంత్రి