
Andhra Jyothy29 Jan, 08:54 am
టన్నుల చేపలు ధ్వంసం చేసిన అధికారులు.. కారణం ఏంటంటేమహారాష్ట్రలోని నాగ్పూర్లో నిబంధనలకు విరుద్ధంగా పెంచుతున్న నిషేధిత థాయ్ మాగుర్ జాతి చేపలను మత్స్యశాఖ అధికారులు భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. 36 టన్నులకు పైగా చేపలను ధ్వంసం చేశారు. ఇంటర్నెట్ డ