
Andhra Jyothy16 Jan, 03:14 am
వైసీపీ హయాంలో.. గ్రూప్ -1 పరీక్షల్లో భారీ అక్రమాలుగత వైసీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణలో భారీగా అక్రమాలు జరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. నిబంధనలను పక్కనపెట్టి ప్రైవేటు వ్యక్తులతో మూల్యాంకనం చేయించారని ఆయన వ్యాఖ్యానించారు. అమ