Samayam Telugu15 Jan, 05:24 am
తిరుమలలో విజయసాయి రెడ్డి సంచలన ప్రకటనతిరుమలలో విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని స్థాపిస్తున్నట్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన అధికారికంగా ప్రకటించారు