
Andhra Jyothy29 Oct, 05:04 am
వియత్నాం బోటు ప్రమాదం.. సీఎం చంద్రబాబు తీవ్ర విచారంవియత్నాం బోటు ప్రమాద ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఇద్దరు చనిపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి, జులై 11 (ఆంధ్రజ్యోతి): వియత